Logo

బాలికలను లైంగికంగా వేధించిన ఇటుక బట్టీ యజమాని

ఏడుగురు బాలికల్ని లైంగికంగా వేధించిన

ఇటుక బట్టీ యజమాని..

సంగారెడ్డి జిల్లా దర్గా తండాలో దారుణం జరిగింది. గత కొంత కాలంగా ఏడుగురు బాలికల్ని లైంగికంగా వేధించిన ఇటుక బట్టీ యజమాని. బాధితులంతా ఒడిశాకు చెందిన మైనర్ బాలికలు. ఒడిశా సీఎస్‌కు ఫిర్యాదు చేసిన ఇటుక బట్టీ కార్మికులు. తమకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు వారు. ఈ విషయమై తెలంగాణ కార్మిక శాఖకు ఫిర్యాదు చేసిన ఒడిశా సీఎస్. 72 మంది కార్మికులకు విముక్తి కలిగించిన తెలంగాణ కార్మిక శాఖ. నలుగురిపై కేసు నమోదు చేసిన నారాయణ్‌ఖేడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking