Logo

ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీ కొట్టిన కారు

ఔటర్ రింగ్ రోడ్డుపై  లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

లారీ కారు ఢీ కొనడంతో కారులో  ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరోక్కరికి తీవ్ర గాయాలయ్యాయి.క్షేత గాత్రులను  హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఔటర్ రింగు రోడ్డు ఏగ్జిట్ వద్ద ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది.

కారులో మృతదేహాలు ఇరుక్కొవడంతో  బయటకు తీసే ప్రయత్నంలో పోలీసులు..

శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళుతుండాగా ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ ను వెనుక నుండి డీ కొట్టిన కారు.. డ్రైవర్ తో పాటు మహిళ మృతి. భార్య భర్తలుగా అనుమానం…

భారీ క్రేన్ సహాయం తో కారును బయటకు తీసే ప్రయత్నం లో ట్రాఫిక్, ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది.

కన్ఫ్యూషన్ లో ప్రమాదం జరిగినట్లు గుర్తింపు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..

Leave A Reply

Your email address will not be published.

Breaking