Logo

ఉస్మానియా ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం

ఉస్మానియా ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం

దొంగతనం చేశావు అని ఒప్పుకో అంటూ

డయాలసిస్ టెక్నీషియన్ ను చితకబాదిన  ఎస్ఐ రామ్ కిషన్

హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం రోజున ఒక మహిళా డయాలసిస్ పేషంట్ మెడలో నుండి బంగారు పుస్టేలు పోయిందని అవసల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు బాధితులు.

నిన్న పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చిన డయాలసిస్ టెక్నీషియన్ ను మరియు పేషంట్ కేర్ మహిళా సిబ్బందిని ఆఫ్జాల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు  పిలిపించిన ఎస్ ఐ రామ్ కిషన్.

ఇద్దరు స్టేషన్ కు వచ్చినంక ఎస్ ఐ రామ్ కిషన్ వాళ్లను బలవంతంగా తీసినాము ఒప్పుకో అంటూ విచక్షణరహితంగా చితుకబాదారని జూనియర్ డాక్టర్ అసోసియేషన్ మరియు పారామెడికల్ స్టాఫ్ ధర్నాకు దిగారు.

వుయ్ వాంట్ జస్టీస్.. ఎస్ ఐ రామక్రిష్ణపై చర్య తీసుకోవాలని నినాదాలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking