Logo

నదిలో పడి యువకుడు మృతి

స్నానం కోసం నదిలోకి వెళ్లి..

విజయవాడ : కృష్ణా నదిలో స్నానానికి వెళ్ళి ప్రమాదవశాత్తు నదిలో పడి యువకుడు మృతి. కృష్ణాజిల్లా తోట్ల వల్లూరులో శివరాత్రి సందర్భగా కృష్ణా నదిలో స్నానానికి వెళ్ళి ప్రమాదవశాత్తు నదిలో పడి యువకుడు మృతి చెందారు. మృతుడు ఉయ్యూరుకి చెందిన చరణ్ గా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking