Logo

అధికారి స్వార్థంతో ఎడారిగా వ్యవసాయ భూమి

అధికారి స్వార్థంతో ఎడారిగా వ్యవసాయ భూమి

ఛత్తీస్ గడ్, మే 26 : ఛత్తీస్ గడ్ ఓ ప్రభుత్వ అధికారి చేసిన నిర్వాకం.. దాదాపు 1500 ఎకరాలను ఎడారిగా మార్చేశాయి. రాజేష్ విశ్వాస్ అనే ఉద్యోగి.. సెలవు రోజున ఖేర్ కట్టా రిజర్వాయర్కు వెళ్లారు. అనుకోకుండా డ్యామ్ తన రూ. 1లక్ష విలువైన ఫోన్ పడిపోయింది. దీంతో ‘మిషన్ మొబైల్ ఖోజో’ పేరుతో 3 రోజుల్లో డ్యామ్ ని వ్యవసాయ సాగునీటిని తోడేసి, మొబైల్ను వెలికి తీశారు. మొబైల్ దొరికినా.. పనిచేయలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking