Logo

మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు మధ్యంతర బెయిల్

మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు మధ్యంతర బెయిల్

ఢిల్లీ, మే 26 : ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు మధ్యంతర బెయిల్ మనీలాండరింగ్ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. జూలై 11 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని తనకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చునని సూచన చేసింది. జూలై 10లోపు ట్రీట్మెంట్ రికార్డులను సుప్రీం కోర్టుకు సమర్పించాలి
బెయిల్ వ్యవధిలో మీడియాతో మాట్లాడవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking