Logo

ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

విజయవాడ : కృష్ణా జిల్లా పెనమలూరు పీఎస్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో బెల్ట్ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడు విజయవాడ ఆడిటర్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరుగా పని చేస్తున్న అగిరస బాబు. విగతజీవిగా చూసిన భార్య అనూష పోలీసులకు సమాచారం ఇచ్చింది.

పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసారు. దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking