Logo

మంద క్రిష్ణ మాదిగతో జర్మనీ పార్లమెంటు సభ్యుల బృందం 

మంద కృష్ణ మాదిగతో

జర్మనీ పార్లమెంటు సభ్యుల బృందం భేటీ  

హైదరాబాద్ : కుల వివక్షత,అణచివేత , సామాజిక న్యాయం ,వివక్షతకు గురైన వర్గాల మనోభావాలు మొదలగు అనేక అంశాల మీద చర్చించడానికి ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ గారితో జర్మనీ నుండి హైదరాబాద్ కు బ్రింక్రాస్ గారి నేతృత్వంలో వచ్చిన ఆరుగురు పార్లమెంట్ సభ్యుల బృందం సమావేశం అయింది.

ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ గారితో మాట్లాడి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వికలాంగుల ఉద్యమం, ఆరోగ్యశ్రీ పథకం, గుండె జబ్బుల చిన్నారుల ఉద్యమం, వృద్ధులు వితంతువుల పోరాటం మొదలగు వాటి గురించి చర్చ జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking