Logo

స్మిత సబర్వాల్ సంఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్.

స్మిత సబర్వాల్ సంఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్.

కెసీఆర్ పాలనలో మినిమమ్ గవర్నెన్స్ కు మ్యగ్సిమమ్ పాలిటిక్స్ పలితం ఇది అంటూ సెటైర్లు.

సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసి బిడ్డ కే కాదు…ముఖ్య మంత్రి కార్యాలయంలో పనిచేసే మహిళా ఉన్నతాధికారి కి కూడా భద్రత లేని పాలన లో ఉన్నామంటూ ట్వీట్.

రాష్ట్ర ఆడ బిడ్డలు తస్మాత్ జాగ్రత్త ఉండాలని హిట్ పెంచిన రేవంత్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.

Breaking