Logo

స్మితా సబర్వాల్ ఇంట్లోకి వెళ్లిన డిప్యూటీ తహశీల్దార్ సస్పెండ్

ఆనంద్ కుమార్ రెడ్డి  డిప్యూటీ తహశీల్దార్..

ఇప్పుడు జైల్ లో ఊచలు లెక్కిస్తూ కాలం వెళ్ల తీస్తున్నాడు.

డిప్యూటీ డిప్యూటీ తహశీల్దార్ గా ఉండి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి వెళ్లడం సహసమే…

ఆ తప్పు చేసినందుకు కేసు నమోదు చేసి జైల్ కు పంపారు పోలీసులు.

అయితే.. జైల్ లో ఉన్న డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి ని సస్పెండ్ చూస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ .ఎస్. హరీష్  ఉత్తర్వూలు జారీ చేశారు.

డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పనిలో బిజీ ఉన్నప్పటికీ యాక్టివ్ గా ఉంటారు.

అయితే.. సోషల్ మీడియాలో పరిచయం తోనే  ఆమెను అర్థరాత్రి కలువడం కోసం వెళ్లాడం మూర్ఖత్వమంటున్నారు పబ్లిక్.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking