Logo

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి హరీష్ రావు

తిరుమల : తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking